బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన జరగనుంది. ఆదివారం జాతీయ పార్టీ నాయకులు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒకటి అధికారంలోకి వస్తే ఆ పార్టీలోని నాయకులు సీఎం రేసులో క్యూలో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/4IspGwb
https://ift.tt/FLNZD8T
No comments:
Post a Comment