Wednesday, 24 May 2023

యోగీ సర్కార్ మరో కీలక నిర్ణయం- ఇకపై యూపీలో అధికారుల ప్రజాదర్బార్ లు...

యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పాలనలో విన్నూత్న మార్పులు చేపడుతున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం యోగీ మాత్రమే ప్రజా దర్బార్ లు నిర్వహిస్తుండగా..ఇప్పుడు అధికారులు కూడా వీటిని తమ ప్రాంతాల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు పంపింది. తద్వారా ఎక్కువ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/AmxwLhe
https://ift.tt/cjQqW3y

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour