Wednesday, 24 May 2023

రూ. కోట్లలో ఆస్తి ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది ?, క్రిమినల్ కేసుల్లో రికార్డు బ్రేక్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఇప్పటికే ప్రభుత్వంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసినా వారికి శాఖలు ఇంకా కేటాయించలేదు. మరో 20 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి రంగం సిద్దం అవుతోంది. తిరుమలలో టైట్ సెక్యూరిటి,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/dgL5Hmp
https://ift.tt/cjQqW3y

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour