Pages

Hot Summer Sales And News

Tuesday, 16 May 2023

భానుడి \"లాక్ డౌన్\", పిట్టల్లా రాలుతున్నారు - రుతుపవనాల రాక ఎప్పుడంటే..!!

తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో నమోదౌతోన్న ఉష్ణోగ్రతలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు ఒకే రోజు పది మంది ప్రాణాలు కోల్పోయారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా రికార్డు అవుతోంది. రాత్రి 8 గంటలు దాటినా 39 డిగ్రీల వరకు ఉంటోంది. తెలంగాణ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/rTfc65t
https://ift.tt/pbjcIi3

No comments:

Post a Comment