Friday, 12 May 2023

కర్ణాటకలో మొదలైన కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ; మొదలైన సందడి!!

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తొలివిడతలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. ఈసారి 2615 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/3VPonAS
https://ift.tt/lXhFScr

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour