‘‘అన్నీ ధ్వంసం చేశారు. మాకు ఏమీ మిగల్లేదు.’’ ఇంఫాల్లోని పాంగేయి ప్రాంతంలోని తాత్కాలిక శిబిరంలో ఒక మూలన కూర్చున్న బసంత సింగ్ మాతో మాట్లడారు. మాట్లాడేటప్పుడు ఆయన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఈశాన్య రాష్ట్రంలో తెగల మధ్య హింసతో అట్టుడికిన సైకుల్ ప్రాంతం నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తన భార్య, ఇద్దరు పిల్లలతో సింగ్
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/qGpmrUg
https://ift.tt/ms95wYK
No comments:
Post a Comment