హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగింది. ఇప్పుడు మరోసారి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభిస్తున్నప్పటికీ.. వరితోపాటు పలు రకాల పంటలకు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/7524WNv
https://ift.tt/C8OEdXM
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment