కర్ణాటక రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టినా.. ప్రభుత్వం ఏర్పాటులో మాత్రం డైలమా కొనసాగుతోంది. సిద్దరామయ్య వర్సస్ డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ ముమ్మరం అయింది. సిద్దరామయ్య ను సీఎంగా ఖరారు చేసారంటూ ప్రచారం సాగింది. పార్టీ ఖండించింది. డీకే శివకుమార పార్టీకి
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/JzMAeNU
https://ift.tt/UDPFTge
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment