Thursday, 11 May 2023

చైనా: భారతదేశాన్ని ఎగతాళి చేసేలా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు... తరువాత తీసేశారు

చైనాలో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో వివాదాస్పదమైంది. అందులో భారతీయులను పోలిన మనుషులు ఉండడమే అందుకు కారణం. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఈ వీడియోను రోడ్డు భద్రత అవగాహన కోసం చైనా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ తన అధికారిక అకౌంట్లో షేర్ చేసింది. ఈ పోస్ట్ చైనా వెలుపల తీవ్ర విమర్శలకు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ie6K2ug
https://ift.tt/ms95wYK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour