విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. ఇదే తీవ్రత మరో 48 గంటలపాటు ఉండొచ్చని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీతో పాటు తెలంగాణ మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం, కర్ణాటక, తమిళనాడుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ncMRJGm
https://ift.tt/FwoJtTl
No comments:
Post a Comment