ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారింది. ప్రతీ ఇంటికి సేవలు అందించటంలో వీరి పాత్ర ప్రముఖంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. పెన్షన్ మొదలు ప్రభుత్వ సేవలు అందించటంలో వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని సీఎం
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/FnUsmId
https://ift.tt/wzBgrJE
No comments:
Post a Comment