Sunday, 14 May 2023

అసెంబ్లీలో వీర మహిళలు, మంత్రిని ఓడించిన మేడమ్, ఏ పార్టీకి ఎన్నిసీట్లు అంటే !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఎమ్మెల్యేలు విధాన సౌధలో అడుగు పెట్టడానికి సిద్దం అవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రత్యక్షం కానున్నారు. కర్ణాటకలో 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఎలాంటి ఢోకా లేకుండా ప్రభుత్వాన్ని కొనసాగించి అధికారంలో ఉండానికి సిద్దం అయ్యింది. సీఎం సీటుతో మీ పంచాయితీలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/3Qla8oF
https://ift.tt/qbCQGL4

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour