హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(BRS)కు ఎన్నికల సంఘం నుంచి మంచి వార్త అందింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారుతో పోలివున్న ఆటో రిక్షా, ట్రక్, టోపీ, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఎన్నికల కమిషన్ తొలగించింది. ఈ గుర్తులు ఇకనుంచి ఎలాంటి ఎన్నికల్లో ఉపయోగించమని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ కీలక
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/9c1XbLY
https://ift.tt/UDPFTge
No comments:
Post a Comment