పారిస్: పసిఫిక్ మహా సముద్రంలో మరో పెను భూకంపం సంభవించింది. తీర ప్రాంతాలను వణికించింది. సునామీ భయాలను పుట్టించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.1గా రికార్డయింది. ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న న్యూ కాలెడోనియా ద్వీపానికి తూర్పు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. పసిఫిక్ మహా సముద్రంలో ఈ
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/18LPVbk
https://ift.tt/XGi2nc7
No comments:
Post a Comment