మోచా తుఫాను ఏపీ పై పరోక్షంగా ప్రభావం చూపుతోంది. ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి పెరగటానికి కారణమైంది. సాధారణం కంటే వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణతాపాన్ని తట్టుకోలేక వయసు మళ్లిన వారు.. చిన్న పిల్లలు అల్లాడుతున్నారు. వచ్చే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో రెండు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/3BEe42R
https://ift.tt/ymMR2GP
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment