వాయువ్య మియన్మార్లో సితవే ఒక పట్టణం. ఇది రఖాయిన్ ప్రావిన్స్కు రాజధాని. బర్మీ భాషలో సితవేకు ‘‘యుద్ధ భూమి’’అనే అర్థముంది. 1784లో బర్మా రాజు బోదవ్పాయా ఈ ప్రావిన్స్పై దండెత్తారు. కలాదాన్ నదీ తీరంలో ఆయన సేనలతో రఖాయిన్ ఫైటర్లు వీరోచితంగా పోరాడారు. ఆ తర్వాత 1825లో ఆంగ్లో-బర్మా యుద్ధ సమయంలో బ్రిటిష్ సేనలు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/zEa9sTV
https://ift.tt/5q8ZQvT
No comments:
Post a Comment