Pages

Hot Summer Sales And News

Tuesday, 9 May 2023

అమరావతి కేంద్రంగా జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!!

అమరావతి కేంద్రంగా ఏపీ ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్-5 జోన్ లో భూముల కేటాయింపు పైన న్యాయస్థానంలో అనుకూల తీర్పు రావటంతో ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి మరో 268 ఎకరాలు కేటాయిస్తోంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 50 వేల మంది పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ZiVhD3M
https://ift.tt/8IznFf3

No comments:

Post a Comment