Monday, 15 May 2023

సోనియా గాంధీతో మాట్లాడిన తరువాత డిసైడ్ చేస్తా, రూట్ మార్చిన డీకే శివకుమార్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మెజారిటీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు ? అనే టెన్షన్ పట్టుకుంది. కొట్టమంటే పాముకు కోపం, వదలమంటే కర్రకు కోపం అనే సామెతలా కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిస్థితి ఎదురైయ్యింది. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/qKwaAQs
https://ift.tt/5q8ZQvT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour