Saturday, 6 May 2023

తెలంగాణలో టీడీపీ ఎంపీ రూ. 9500 కోట్ల పెట్టుబడి..!!

తెలంగాణలో అమరరాజా గిగా కారిడార్‌ కు శంకుస్థాపన జరిగింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేశ్ అమరరాజా సీఎండీగా ఉన్నారు. దివిటిప‌ల్లిలో ప్లాంట్ పెడుతామ‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత 8 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు వారికి ఫోన్ చేసి త‌మ త‌మ రాష్ట్రాల‌కు రావాల‌ని ఆహ్వానించారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కానీ అమ‌ర‌రాజా గ్రూప్ వారు ఇక్క‌డే ప్లాంట్ ప్రారంభించేందుకు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/A0RTCm5
https://ift.tt/Ek5aNBq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour