Tuesday, 16 May 2023

సిక్కిం రాజు కోటను 30 నిమిషాల్లో భారత సైన్యం ఎలా స్వాధీనం చేసుకుంది, విలీనంలో ఇందిరాగాంధీ పాత్ర ఏంటి?

అది 1975, ఏప్రిల్ 6న ఉదయం తన ప్యాలెస్ బయట భారత సైన్యం ట్రక్కుల శబ్దాన్ని సిక్కిం చోగ్యాల్ (రాజు) విన్నారు. వెంటనే ఆయన గబగబా కిటికీ దగ్గరకు వచ్చారు. అప్పుడే ప్యాలెస్‌ను అన్నివైపులా భారత సైనికులు చుట్టుముట్టారని ఆయనకు అర్థమైంది. మెషీన్ గన్ల శబ్దం అక్కడ ప్రతిధ్వనించింది. రాజ్‌మహల్ గేటు దగ్గర పనిచేస్తున్న

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/HKC64AR
https://ift.tt/pbjcIi3

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour