Friday, 19 May 2023

28 మందితో సిద్ధరామయ్య జంబో కేబినెట్: జగదీష్ షెట్టర్‌కూ ఛాన్స్: లిస్ట్ ఇదే

బెంగళూరు: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఇవ్వాళ కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సిద్ధు-డీకేశితో పాటు మరో 28 మంది- మంత్రులుగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/axBjFMN
https://ift.tt/XGi2nc7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour