Tuesday, 9 May 2023

2.7 కోట్ల మందికి ట్రైన్ టికెట్లు కన్ఫమ్ కాలేదట- కేంద్రమంత్రికి సాయిరెడ్డి ట్వీట్

దేశవ్యాప్తంగా రైల్వేల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాత రైళ్లన్నీ పోయి వాటి స్ధానంలో వందే భారత్ వంటి కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి. అయినా ఇంకా ప్రయాణికులకు టికెట్లు లేక ప్రయాణం రద్దు చేసుకున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. ఇలా గత ఏడాది 2.7 కోట్ల మంది వెయిటింగ్ లిస్ట్ కారణంగా టికెట్లు లేక ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/JsP5eSl
https://ift.tt/FwoJtTl

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour