హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ దిగ్గజం దివంగత నందమూరి తారక రామారావు(NTR) శత జయంతి వేడుకల సందర్భంగా మే 20వ తేదీన కూకట్పల్లి కైత్లాపూర్ మైదానంలో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు పోలీసులు ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/8O4wISQ
https://ift.tt/XGi2nc7
No comments:
Post a Comment