Wednesday, 3 May 2023

భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంఖుస్ధాపన..2026లో తానే ప్రారంభిస్తానని ధీమా...

ఏపీలోని విజయనగరం జిల్లాలో కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ ఇవాళ శంఖుస్ధాపన చేశారు. మూడేళ్లలో తొలి దశ నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఈ విమానాశ్రయం పనుల్ని జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం భోగాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ మాట్లాడారు. 2026లో తానే ఎయిర్ పోర్టును ప్రారంభిస్తానని జగన్ స్ధానికులకు హామీ ఇచ్చారు. రాబోయే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Xmw3Qdl
https://ift.tt/VGtRAg6

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour