Sunday, 14 May 2023

10 మంది ప్రాణం తీసిన నకిలి మద్యం, సీఎం సీరియస్, ప్రభుత్వానికి చాలెంజ్ గా !

చెన్నై/విల్లుపురం: మద్యం మత్తులో ఊగుతున్న మందు బాబులు అతిగా మద్యం సేవించారు. ప్రభుత్వ దుకాణాల్లో కాకుండా అక్రమంగా తయారు చేసిన నకిలీ మద్యం పీకలదాక తాగేశారు. నకిలి మద్యం సేవించడంతో ముగ్గురు మహిళలతో పాటు 10 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అక్రమ మద్యం తయారు చేస్తున్న నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/sWYdwNO
https://ift.tt/qbCQGL4

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour