Monday, 1 May 2023

వైఎస్‌ఆర్ వాహనమిత్ర: ఆటో డ్రైవ‌ర్ల‌కు ఏటా రూ.10 వేలు ఇచ్చే ప‌థ‌కం.. దరఖాస్తు ఇలా

ఆటోలు, ట్యాక్సీలు న‌డుపుకొంటూ స్వ‌యం ఉపాధి పొందుతున్న వారి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం వైఎస్సార్ వాహ‌న మిత్ర‌ పథకాన్ని అమలు చేస్తోంది. వారికి ఇన్సూరెన్స్, రిపేర్లు, స‌ర్వీసింగు.. ఇలా చాలా ఖ‌ర్చులు ఉంటాయి. ఈ ఖ‌ర్చుల‌ నుంచి కాస్త ఉపశమనం ఇచ్చేలా ఏటా రూ.10 వేలు సాయం అందిస్తోంది. ఈ ప‌థ‌కం కింద

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/SPDiyM0
https://ift.tt/sag5E6J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour