Saturday, 1 April 2023

YCP MLAలు టచ్ లో ఉన్నారు: చంద్రబాబు

ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ముందస్తుకు తాము సిద్ధంగా లేమని జగన్‌ భావిస్తే అది పగటికలే అవుతుందని, జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని,

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/BLW7C59
https://ift.tt/Oa9zjte

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour