Friday, 28 April 2023

Shirdi: మే 1 నుంచి షిర్డీలో బంద్.. సాయిబాబా ఆలయం కూడానా..!

మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం షిర్డీ(Shirdi) మే 1 నుంచి నిరవధికంగా మూసివేసే అవకాశం ఉంది. సాయిబాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు నిరసనగా ఆలయ నిర్వాహకులు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చారు. ఆలయ భద్రతా అవసరాలను నిర్వహించడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అవసరం లేదని

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Fx26QMz
https://ift.tt/zEI39qP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour