మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం షిర్డీ(Shirdi) మే 1 నుంచి నిరవధికంగా మూసివేసే అవకాశం ఉంది. సాయిబాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు నిరసనగా ఆలయ నిర్వాహకులు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చారు. ఆలయ భద్రతా అవసరాలను నిర్వహించడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అవసరం లేదని
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Fx26QMz
https://ift.tt/zEI39qP
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment