Tuesday, 11 April 2023

RapidX: వందే భారత్ దిగదుడుపే: కొత్తగా పట్టాలపైకి: ఈ రూట్‌లో తొలి సర్వీస్

న్యూఢిల్లీ: దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. వందే భారత్‌తో దీనికి తెర తీసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌కు అనూహ్య స్పందన లభిస్తోన్న నేపథ్యంలో- రైల్వేల్లో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది కేంద్రం. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి సహా దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, రాష్ట్రాల మధ్య 14 వందే భారత్ సర్వీసులు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/704jin6
https://ift.tt/OEy7Wcr

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour