Wednesday, 26 April 2023

Operation Kaveri: సూడాన్ నుంచి ఇండియాకు చేరుకున్న 360 మంది..

సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి 360 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. "ఆపరేషన్ కావేరీ(OperationKaveri)" కింద ఈ సాయంత్రం మొదటి బ్యాచ్ న్యూఢిల్లీకి చేరుకుంది. " #OperationKaveri లో మొదటి విమానం న్యూఢిల్లీకి చేరుకున్న 360 మంది భారతీయ జాతీయులను తీసుకొచ్చాం" అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. జైశంకర్ తన సౌదీ అరేబియా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/BVQzC9U
https://ift.tt/DQlVTdS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour