Sunday, 2 April 2023

GST collection: మార్చిలో జీఎస్టీ వసూళ్ల రికార్డులు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..!!

GST collection: దేశంలో GST వసూళ్లు మార్చిలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ క్రమంలో వస్తుసేవల పన్ను వసూళ్లు 13 శాతం మేర పెరిగి రూ.1.60 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. మార్చి మాసంలో CGST వసూళ్లు రూ.29,546 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో SGST వసూళ్లు రూ.37,314

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/drWqAhR
https://ift.tt/8l4x7cy

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour