Sunday, 23 April 2023

కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా మృతి: నెల వ్యవధిలోనే మరో విషాదం

భోపాల్: దేశంలో నెల రోజుల వ్యవధిలోనే మరో చీతా మృతి చెందింది. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటిలో సాశా అనే ఆడ చీతా అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి నెలలో ప్రాణం విడిచింది. తాజాగా, రెండో విడతలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/fD9sNtr
https://ift.tt/8XKNdcZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour