Sunday, 30 April 2023

సీఎం కేసీఆర్ ఆ ఒక్క సంతకం - ఉద్యోగుల జీవితాల్లో కొత్త మలుపు..!!

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభ వేళ సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన నిర్ణయాలను ఆచరణలోకి తీసుకొచ్చారు. కొత్త సచివాలయం లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యగుల క్రమబద్దీకరణ పైన తొలి సంతకం చేసారు. ఆ వెంటనే ఆర్థికశాఖ జీవో-38 జారీచేసింది. ప్రపంచ కార్మికులంతా ఘనంగా నిర్వహించుకునే మేడేకు సరిగ్గా ఒక్కరోజు ముందు కాంట్రాక్టు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ixsWnBz
https://ift.tt/Bk2MTzZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour