Tuesday, 11 April 2023

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సింగరేణి అధికారుల ఎంట్రీ-బిడ్ పై కసరత్తు మొదలు..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్నప్రయత్నాల నేపథ్యంలో ఈ చారిత్రక ప్లాంట్ స్వాధీనానికి తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులేస్తోంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ స్వాధీనానికి బిడ్ వేస్తాంటూ ప్రకటించిన కేసీఆర్ సర్కార్..ఇందులో భాగంగా సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం సింగరేణి కార్పోరేషన్ అధికారుల్ని అక్కడికి పంపింది. దీంతో వారు ఇవాళ స్టీల్ ప్లాంట్ కు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/QoOUdtb
https://ift.tt/giSfnX9

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour