Saturday, 8 April 2023

తమిళనాడులో అలా ఎలా?: సింగరేణిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: తెలంగాణలో సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. మరోసారి కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. తెలంగాణలోని నాలుగు బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలన్నారు కేటీఆర్(KTR). బొగ్గు గనులను ప్రైవేటీకరించకుండా సింగరేణి(Singareni)కి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో 3 లిగ్నైట్ గనులను వేలం నుంచి తప్పించారని

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/6wMkxsA
https://ift.tt/LukgDF0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour