ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించే సమయం ఆసన్నమవుతోంది. ఈ నెలాఖరులో వేసవి సెలవులు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అదే సమయంలో ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్ధుల్ని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది ఓ కొంగొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏపీలో
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/eqbimdZ
https://ift.tt/wGEh6jA
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment