Wednesday, 19 April 2023

\"మేము చదవడాన్ని ఇష్టపడతాం\"-వేసవి సెలవుల్లో జగన్ సర్కార్ కొత్త కార్యక్రమం

ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించే సమయం ఆసన్నమవుతోంది. ఈ నెలాఖరులో వేసవి సెలవులు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అదే సమయంలో ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్ధుల్ని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది ఓ కొంగొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏపీలో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/eqbimdZ
https://ift.tt/wGEh6jA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour