కరీంనగర్: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. హనుమకండలోని న్యాయమూర్తి నివాసంలో జడ్జీ ఎదుట బండి సంజయ్ను హాజరుపర్చగా.. పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించారు న్యాయమూర్తి. అనంతరం బండి సంజయ్కు ఏప్రిల్ 19 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/fXCVyxM
https://ift.tt/jYVObWw
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment