Thursday, 27 April 2023

సీపీఎస్ పై రూటు మార్చిన ఏపీ ఉద్యోగులు ! హైకోర్టు ద్వారా సర్కార్ పై ఒత్తిడి ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన సీపీఎస్ రద్దు డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. వారం రోజుల్లో దీన్ని రద్దు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక అప్పట్లో తెలియక హామీ ఇచ్చామని సజ్జలతో చెప్పించేశారు. దీంతో ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. ఇన్నాళ్లూ సీపీఎస్ రద్దు కోరుతూ పోరాటాలు చేశారు. వీటితో ఫలితం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/hWIZ8EV
https://ift.tt/McbLT6z

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour