Thursday, 20 April 2023

మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు: నిందితుడు సైఫ్‌కు బెయిల్ మంజూరు

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించి మెడికో విద్యార్థి ప్రీతి మృతి కేసులో నిందితుడు డాక్టర్ సైఫ్‌ బెయిల్ లభించడంతో గురువారం జైలు నుంచి విడుదలయ్యాడు. వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రీతి కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్న సైఫ్.. సుమారు 58 రోజుల

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/lfX1Fkw
https://ift.tt/wGEh6jA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour