జెరూసలేంలోని అల్-అక్సా మసీదులో ఘర్షణలకు సంబంధించి దాదాపు 350 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మసీదులో కొందరు యూదు అతివాదులు ఒక మేకను బలి ఇవ్వబోతున్నారనే వార్తల నడుమ దీని పవిత్రతను కాపాడేందుకు రావాలంటూ పాలస్తీనియన్లకు ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ హమాస్ పిలుపునిచ్చింది. అల్-అక్సాను యూదులు టెంపుల్ మౌంట్గా పిలుస్తారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DVMme5u
https://ift.tt/iqRmjLC
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment