Monday, 10 April 2023

బరితెగించిన చైనా: యుద్ధానికి ఒక్క అడుగు దూరంలో

తైపే: డ్రాగన్ కంట్రీ చైనా బరితెగించింది. తైవాన్‌పై యుద్ధానికి సన్నద్ధమైంది. ఈ ద్వీపదేశం చుట్టూ పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను మోహరింపజేసింది. యుద్ధ సన్నాహకాలను పూర్తి చేసింది. ఏ క్షణమైనా తైవాన్‌పై యుద్ధం ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. దీనిపై కీలక ప్రకటన కూడా విడుదల చేశారు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/VpvkWgZ
https://ift.tt/NjlJRBg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour