తైపే: డ్రాగన్ కంట్రీ చైనా బరితెగించింది. తైవాన్పై యుద్ధానికి సన్నద్ధమైంది. ఈ ద్వీపదేశం చుట్టూ పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను మోహరింపజేసింది. యుద్ధ సన్నాహకాలను పూర్తి చేసింది. ఏ క్షణమైనా తైవాన్పై యుద్ధం ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. దీనిపై కీలక ప్రకటన కూడా విడుదల చేశారు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/VpvkWgZ
https://ift.tt/NjlJRBg
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment