Saturday, 1 April 2023

రైల్వే చరిత్రలోనే తొలిసారిగా..

భారత రైల్వేశాఖ తన ట్వీట్ లో రోస్లిన్ అరోకియా మేరీ సాధించిన విజయాన్ని ప్రస్తావించింది. టికెట్ లేకుండా ప్రయాణం చేసేవారి నుంచి రూ.1.03 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. కోటిరూపాయలకు పైగా వసూలు చేసిన తొలి మహిళా టీసీ అంటూ ప్రశంసలు కురిపించింది. దక్షిణ రైల్వేలో ప్రిన్సిపల్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా ఆమె నియమితులయ్యారు. రైల్వే మంత్రిత్వ శాఖ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/zsuHQKA
https://ift.tt/Oa9zjte

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour