Friday, 21 April 2023

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ మోడీనేనా?: ఏపీలో జగన్ పార్టీదే హవా, కేసీఆర్‌ది ఏ స్థానం?

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పుడికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే అంశంపై టైమ్స్ నౌ నవభారత్, ఈటీజీ రీసెర్చ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే బీజేపీ ప్రభుత్వమే మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఈ సర్వే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/CvXp23S
https://ift.tt/oPFKcmT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour