Thursday, 6 April 2023

సీఎం జగన్ ఎన్నికల టీం రెడీ - 57 మంది ఐఏఎస్ ల బదిలీ..!!

ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ - ప్రభుత్వంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసారు. ఇక, పాలనలో ప్రక్షాళన ప్రారంభించారు. కొద్ది రోజులుగా ఐఏఎస్ - ఐపీఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబందించి సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఇప్పుడు ఏకంగా ఒకే సారి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DLNUjaF
https://ift.tt/iqRmjLC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour