Sunday, 2 April 2023

ఆధ్యాత్మిక పరిమళం - రూ 2,500 కోట్లతో దేవాలయాలకు కొత్త రూపు..!!

తెలంగాణలో దేవాలయాలకు కొత్త రూపు కనిపిస్తోంది. ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరుస్తున్నది. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలతో పాటుగా ఎంతో చరిత్ర ఉన్న దేవాలయాల పునరుద్దరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. భారీగా నిధులు మంజూరు చేస్తోంది. దశల వారీగా దేవాలయాలతో పాటుగా ఆలయ భూముల పరిరక్షణకు నిర్ణయాలు తీసుకుంటోంది. దేవాలయల రోడ్లు, సత్రాలు, మంచినీటి సౌకర్యం వంటి మౌలిక

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/MQseRIw
https://ift.tt/8l4x7cy

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour