Sunday, 16 April 2023

ఎర్రటి ఎండలో అమిత్ షా సభ: 11 మంది మృతి.. 50 మంది ఆసుపత్రిపాలు

ముంబై: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన రెబెల్- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఒకేసారి 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ 50 మంది కూడా గుండె సంబంధిత ఇబ్బందులతో చికిత్స పొందుతోన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/JkXPYsb
https://ift.tt/XyVo6HG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour