Monday, 27 March 2023

Yogi Adityanath: ఓబీసీ రిజర్వేషన్‍పై సుప్రీం తీర్పును స్వాగతించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది. సుప్రీం నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "గౌరవనీయమైన సుప్రీంకోర్టు OBC కమిషన్ నివేదికను ఆమోదించడం. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ఆదేశాలను స్వాగతిస్తున్నాము. UP ప్రభుత్వం పట్టణ స్థానిక

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/xGeAN5O
https://ift.tt/fmE5dqA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour