ఉత్తరప్రదేశ్లోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది. సుప్రీం నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "గౌరవనీయమైన సుప్రీంకోర్టు OBC కమిషన్ నివేదికను ఆమోదించడం. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ఆదేశాలను స్వాగతిస్తున్నాము. UP ప్రభుత్వం పట్టణ స్థానిక
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/xGeAN5O
https://ift.tt/fmE5dqA
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment