బెంగళూరు/బళ్లారి: మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ మరోసారి ఝలక్ ఇచ్చింది. బీజేపీకి గుడ్ బై చెప్పి కొత్త రాజకీయ పార్టీ పెట్టి కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలని గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Q4EHIv9
https://ift.tt/WPMex1d
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment