హైదరాబాద్: హైదరాబాద్లోని ప్రముఖ నెహ్రూ జూలాజికల్ పార్క్లో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు స్టార్ అట్రాక్షన్గా నిలిచిన అబ్దుల్లా అనే చిరుతపులి మృతి చెందింది. అబ్దుల్లా వయసు 15 ఏళ్లు. ఈ చీతా హఠాత్తుగా మరణించడంతో అనుమానం వచ్చిన జూ అధికారులు పోస్టు మార్టం నిర్వహించారు. అబ్దుల్లా అనే ఈ చిరుత పులి గుండెపోటుతో మరణించినట్లు అధికారులు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/exTF4PL
https://ift.tt/dqHM3Xs
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment