Monday, 20 March 2023

ఈజిప్ట్‌లో ప్రజల జీవనం గురించి కోడి కాళ్లు ఏం చెబుతున్నాయి?

‘‘దేవుడా, కోడి కాళ్లను తినే స్థితికి మమ్మల్ని తీసుకురావొద్దు’’ అంటూ గిజా మార్కెట్‌లో పౌల్ట్రీ అమ్మకందారులతో పాటు ఒక వ్యక్తి వేడుకుంటున్నాడు. ఈజిప్ట్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తమ కుటుంబాలకు మూడు పూటల అన్నం పెట్టేందుకు కూడా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు, పిల్లులకు ఆహారంగా పక్కన పడేసే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/6RzUdSc
https://ift.tt/dH8MfSB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour